Exclusive

Publication

Byline

వల్లభనేని వంశీకి మరో షాక్, నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పీటీ వారెంట్ కు కోర్టు అనుమతి

భారతదేశం, మే 15 -- వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్ కు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19వ తేదీలోపు వల్... Read More


హైదరాబాద్ వాసులకు షాక్, భారీగా పెరిగిన మెట్రో టికెట్ ధరలు

భారతదేశం, మే 15 -- హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ధరల షాక్ తగిలింది. మెట్రో సంస్థ టికెట్ ధరలను పెంచింది. ఛార్జీల్లో పెంపు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కనీస టికెట్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.12... Read More


హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్, భారీగా పెరిగిన టికెట్ ధరలు

భారతదేశం, మే 15 -- హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ధరల షాక్ తగిలింది. మెట్రో సంస్థ టికెట్ ధరలను పెంచింది. ఛార్జీల్లో పెంపు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కనీస టికెట్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.12... Read More


సరస్వతీ పుష్కరాలు- పుష్కర స్నానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

భారతదేశం, మే 15 -- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్... Read More


సరస్వతీ నది పుష్కర స్నానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

భారతదేశం, మే 15 -- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్... Read More


సరస్వతి పుష్కరాలు- హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు, 40 మంది ఉంటే కాలనీలకే బస్సులు

భారతదేశం, మే 15 -- ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. సరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ... Read More


తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చేశాయ్, స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

భారతదేశం, మే 15 -- తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులను ... Read More


కొత్త రేషన్ కార్డులపై మరో అప్డేట్, వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు

భారతదేశం, మే 15 -- ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మే 7 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త కార్డుల నమోదు, కార్డుల్లో మార్పుచేర్పులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ... Read More


రాంగ్ రూట్ లో వచ్చి హల్ చల్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు

భారతదేశం, మే 15 -- టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల రాంగ్ రూట్ లో కారు డ్రైవ్ చేస్తూ వచ్చిన ఘటనపై కేసు నమోదైంది. రాంగ్ రూట్ వెళ్లడమే కాకు... Read More


రాంగ్ రూట్ లో వచ్చి హల్ చల్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు-విచారణకు హాజరు

భారతదేశం, మే 15 -- టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల రాంగ్ రూట్ లో కారు డ్రైవ్ చేస్తూ వచ్చిన ఘటనపై కేసు నమోదైంది. రాంగ్ రూట్ వెళ్లడమే కాకు... Read More